భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
07-03-2026
జిల్లా కలెక్టర్ అంకిత్ శనివారం కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ప్రధాన కార్యాలయంలో సింగరేణి సీఎండీ డా. జ్యోతి బుద్ధ ప్రకాష్, ఐఏఎస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలు, సింగరేణి సంస్థతో పరస్పర సహకారం ద్వారా చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి ప్రభుత్వ శాఖలు మరియు సింగరేణి మధ్య సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ భేటీలో జిల్లా కలెక్టర్తో పాటు శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ కూడా పాల్గొన్నారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





